ETV Bharat / bharat-news

ప్రభుత్వం పని కోర్టు చేసింది

కశ్మీరీలపై దాడులను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని సుప్రీంకోర్టు చేసిందని జమ్ముకశ్మీర్​ నేతలు పేర్కొన్నారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ట్వీట్​ చేశారు.

author img

By

Published : Feb 22, 2019, 4:37 PM IST

Updated : Feb 22, 2019, 5:06 PM IST

"ప్రభుత్వ పనిని కోర్టు చేసింది"

కశ్మీరీలపై దాడులు అరికట్టాలని కేంద్రం సహా 11 రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించడంపై జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్​ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని అత్యున్నత న్యాయస్థానం చేసిందని వ్యాఖ్యానించారు.

పుల్వామా ఉగ్రదాడి తర్వాత కశ్మీరీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సుప్రీం కోర్టు 11 రాష్ట్రాలను ఆజ్ఞాపించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర, పంజాబ్​, ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​, జమ్ముకశ్మీర్​, హరియాణా, మేఘాలయా, పశ్చిమ్​ బంగ, ఛత్తీస్​గఢ్​, ఉత్తరాఖండ్​, దిల్లీ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.

కేంద్రంపై ధ్వజం

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రులు ముఫ్తీ, ఒమర్​ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంలో కశ్మీరీలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు.

"సుప్రీం ఆదేశాలతో కశ్మీరీ విద్యార్థులకు వేధింపులు, బహిష్కరణ నుంచి భరోసా లభిస్తుంది. చర్యలు చేపట్టాల్సిన వారు గుడ్డివారిగా మారితే సుప్రీం కోర్టు వారి పనిని చేసింది"

- మెహబూబా ముఫ్తి, పీడీపీ అధ్యక్షురాలు

  • Relieved about the SC order to ensure Kashmiri students based outside J&K are not harassed or face social boycott . Shameful that the honourable judiciary took decisive action where others conveniently turned a blind eye.

    — Mehbooba Mufti (@MehboobaMufti) February 22, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

కశ్మీరీలపై దాడులు అరికట్టాలని కేంద్రం సహా 11 రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించడంపై జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్​ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని అత్యున్నత న్యాయస్థానం చేసిందని వ్యాఖ్యానించారు.

పుల్వామా ఉగ్రదాడి తర్వాత కశ్మీరీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సుప్రీం కోర్టు 11 రాష్ట్రాలను ఆజ్ఞాపించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర, పంజాబ్​, ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​, జమ్ముకశ్మీర్​, హరియాణా, మేఘాలయా, పశ్చిమ్​ బంగ, ఛత్తీస్​గఢ్​, ఉత్తరాఖండ్​, దిల్లీ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.

కేంద్రంపై ధ్వజం

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రులు ముఫ్తీ, ఒమర్​ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంలో కశ్మీరీలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు.

"సుప్రీం ఆదేశాలతో కశ్మీరీ విద్యార్థులకు వేధింపులు, బహిష్కరణ నుంచి భరోసా లభిస్తుంది. చర్యలు చేపట్టాల్సిన వారు గుడ్డివారిగా మారితే సుప్రీం కోర్టు వారి పనిని చేసింది"

- మెహబూబా ముఫ్తి, పీడీపీ అధ్యక్షురాలు

  • Relieved about the SC order to ensure Kashmiri students based outside J&K are not harassed or face social boycott . Shameful that the honourable judiciary took decisive action where others conveniently turned a blind eye.

    — Mehbooba Mufti (@MehboobaMufti) February 22, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

" కేంద్ర ప్రభుత్వం పనిని పూర్తి చేసిన గౌరవ సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు. కేంద్ర మానవవనరుల మంత్రి తిరస్కరణలో బిజీగా ఉన్నారు. జమ్ముకశ్మీర్​ గవర్నర్​ హెచ్చరికలు చేయడంలో తలమునకలయ్యారు. "

- ఒమర్​ అబ్దుల్లా, నేషనల్​ కాన్ఫరెన్స్​ అధినేత

  • Grateful to the Hon Supreme Court of India for doing what our elected leadership in Delhi should have been doing. The union HRD minister was busy living in denial & a Governor was busy issuing threats. Thank goodness the Hon SC stepped in.

    — Omar Abdullah (@OmarAbdullah) February 22, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined
Intro:Body:Conclusion:
Last Updated : Feb 22, 2019, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.