ETV Bharat / bharat-news

దౌత్యాధికారికి పాక్​ పిలుపు

ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్​లోని పాక్​ హైకమిషనర్​ సొహైల్​ మహమూద్​ను చర్చల కోసం ఇస్లామాబాద్​కు రావాలని ఆ దేశం ఆదేశించింది.

author img

By

Published : Feb 18, 2019, 3:20 PM IST

పాక్ దౌత్యాధికారి సొహైల్ మహమూద్

భారత్​లోని పాక్​ దౌత్యాధికారి సొహైల్​ మహమూద్​ను ఇస్లామాబాద్​కు రావాలని ఆ దేశం సోమవారం ఆదేశించింది. పుల్వామా ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చర్చించేందుకు సొహైల్​ను హాజరుకావాలని సూచించింది పాక్​ విదేశాంగ శాఖ. సోమవారం ఉదయమే సొహైల్ పాకిస్థాన్​కు బయలుదేరారని విదేశాంగ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ తెలిపారు.

సొహైల్​ను​ భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే శుక్రవారం హోం మంత్రి కార్యాలయానికి పిలిపించుకుని ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. పాక్​లోని భారత దౌత్యాధికారి అజయ్​ బిసారియాను ఇప్పటికే దిల్లీకి రావాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

భారత్​లోని పాక్​ దౌత్యాధికారి సొహైల్​ మహమూద్​ను ఇస్లామాబాద్​కు రావాలని ఆ దేశం సోమవారం ఆదేశించింది. పుల్వామా ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చర్చించేందుకు సొహైల్​ను హాజరుకావాలని సూచించింది పాక్​ విదేశాంగ శాఖ. సోమవారం ఉదయమే సొహైల్ పాకిస్థాన్​కు బయలుదేరారని విదేశాంగ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ తెలిపారు.

సొహైల్​ను​ భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే శుక్రవారం హోం మంత్రి కార్యాలయానికి పిలిపించుకుని ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. పాక్​లోని భారత దౌత్యాధికారి అజయ్​ బిసారియాను ఇప్పటికే దిల్లీకి రావాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE:
DURATION:
STORYLINE:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.