ETV Bharat / state

వైకాపా ఎంపీటీసీ అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి - వైకాపా ఎంపీటీసీ అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

కడప జిల్లా మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి సంజీవ ప్రసాద్​పై​ గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి కర్రలు, కత్తులతో దాడి చేశారు. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు. నిన్న ఎంపీటీసీ అభ్యర్థిగా ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం నిన్న రాత్రి ఆయనపై దుండగులు దాడిచేయడం చర్చనీయాంశమైంది. గాయపడిన ప్రసాద్​ను చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

unknown persons attack on tippireddypalle ycp mptc candidate prasad
గాయపడిన ప్రసాద్
author img

By

Published : Mar 11, 2020, 2:06 PM IST

వైకాపా ఎంపీటీసీ అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

వైకాపా ఎంపీటీసీ అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

ఇవీ చదవండి.. బీటెక్​ రవికి పులివెందుల తెదేపా బాధ్యతలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.