కడప జిల్లాకు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ చట్టం ప్రయోగించారు. ఒంటిమిట్టకు చెందిన బొడ్డే శ్రీనివాసులుతో పాటు చాపాడుకు చెందిన ఫక్రుద్దీన్లపై ఈ చట్టం నమోదు చేశారు. గతనెలలో వీరిరువురూ అరెస్టయ్యారు. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు.. ఎర్రచందనాన్ని వారు అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించారు.
ఇదీ చదవండి: