ETV Bharat / state

ఇద్దరు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టు

author img

By

Published : Mar 12, 2021, 9:23 PM IST

Updated : Mar 12, 2021, 10:56 PM IST

ఎర్ర చందనాన్ని అక్రమంగా రవాణా చేసిన ఇరువురిపై పీడీ యాక్టు నమోదైంది. ఒంటిమిట్టకు చెందిన బొడ్డే శ్రీనివాసులు, చాపాడుకు చెందిన ఫక్రుద్దీన్​లపై.. ఈ చట్టాన్ని ప్రయోగించారు. గతనెలలో వీరిద్దరూ అరెస్టయ్యారు.

pd act imposed on two inter state red sandal smugglers of kadapa
ఇద్దరు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ యాక్టు

కడప జిల్లాకు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ చట్టం ప్రయోగించారు. ఒంటిమిట్టకు చెందిన బొడ్డే శ్రీనివాసులుతో పాటు చాపాడుకు చెందిన ఫక్రుద్దీన్​లపై ఈ చట్టం నమోదు చేశారు. గతనెలలో వీరిరువురూ అరెస్టయ్యారు. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు.. ఎర్రచందనాన్ని వారు అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించారు.

ఇదీ చదవండి:

కడప జిల్లాకు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లపై పీడీ చట్టం ప్రయోగించారు. ఒంటిమిట్టకు చెందిన బొడ్డే శ్రీనివాసులుతో పాటు చాపాడుకు చెందిన ఫక్రుద్దీన్​లపై ఈ చట్టం నమోదు చేశారు. గతనెలలో వీరిరువురూ అరెస్టయ్యారు. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు.. ఎర్రచందనాన్ని వారు అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించారు.

ఇదీ చదవండి:

బద్వేల్‌ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్యకు సీఎం జగన్ పరామర్శ

Last Updated : Mar 12, 2021, 10:56 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.