మామిళ్లపల్లె పేలుడులోని మృతుల కుటుంబాలకు మంత్రి సురేశ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కలెక్టర్, ఎస్పీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి:
కడప జిల్లా మామిళ్లపల్లె శివారులో పేలుడు.. 10కి చేరిన మృతుల సంఖ్య!