ETV Bharat / state

'మామిళ్లపల్లె పేలుడు ఘటనలోని బాధిత కుటుంబాలను ఆదుకుంటాం'

author img

By

Published : May 8, 2021, 4:36 PM IST

కడప జిల్లాలోని కలసపాడు మండలం మామిళ్లపల్లె పేలుడు ఘటనపై మంత్రి సురేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఆరా తీశారు.

'మామిళ్లపల్లె పేలుడు ఘటనలోని బాధిత కుటుంబాలను ఆదుకుంటాం'
'మామిళ్లపల్లె పేలుడు ఘటనలోని బాధిత కుటుంబాలను ఆదుకుంటాం'

మామిళ్లపల్లె పేలుడులోని మృతుల కుటుంబాలకు మంత్రి సురేశ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కలెక్టర్‌, ఎస్పీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి:

మామిళ్లపల్లె పేలుడులోని మృతుల కుటుంబాలకు మంత్రి సురేశ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కలెక్టర్‌, ఎస్పీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి:

కడప జిల్లా మామిళ్లపల్లె శివారులో పేలుడు.. 10కి చేరిన మృతుల సంఖ్య!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.