ETV Bharat / state

రూ.20 లక్షల విలువైన పాన్ మసాలా స్వాధీనం

author img

By

Published : Apr 24, 2020, 6:30 AM IST

బొప్పాయి, వంకాయ బస్తాల నడుమ...ఖైనీ, గుట్కా రవాణా చేస్తున్న వాహనాన్ని విజయనగరం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.20 లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు.

gutkha pan masala
విజయనగరం జిల్లాలో రూ. 20 లక్షల విలువైన పాన్ మసాలా స్వాధీనం
విజయనగరం జిల్లాలో రూ. 20 లక్షల విలువైన పాన్ మసాలా స్వాధీనం

విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి జాతీయ రహదారిపై గురువారం రాత్రి సుమారు 20 లక్షల విలువైన పాన్ మసాలా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి విశాఖ వైపు వెళ్తున్న వాహనాన్ని ఆపి చూడగా అందులో వంకాయ, బొప్పాయి బస్తాలు ఉన్నాయి. అప్పటికే పరిశీలించిన ఎస్సై మహేష్ ...వాహనంలో ఉన్న సరకుపై అనుమానం వ్యక్తం చేసి పరిశీలించగా అందులో భారీ స్థాయిలో ఖైనీ, గుట్కాల బస్తాలను గుర్తించారు.

ఇవీ చూడండి-తెలంగాణలో దారుణం... బాలికపై ముగ్గురు అత్యాచారం

విజయనగరం జిల్లాలో రూ. 20 లక్షల విలువైన పాన్ మసాలా స్వాధీనం

విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి జాతీయ రహదారిపై గురువారం రాత్రి సుమారు 20 లక్షల విలువైన పాన్ మసాలా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి విశాఖ వైపు వెళ్తున్న వాహనాన్ని ఆపి చూడగా అందులో వంకాయ, బొప్పాయి బస్తాలు ఉన్నాయి. అప్పటికే పరిశీలించిన ఎస్సై మహేష్ ...వాహనంలో ఉన్న సరకుపై అనుమానం వ్యక్తం చేసి పరిశీలించగా అందులో భారీ స్థాయిలో ఖైనీ, గుట్కాల బస్తాలను గుర్తించారు.

ఇవీ చూడండి-తెలంగాణలో దారుణం... బాలికపై ముగ్గురు అత్యాచారం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.