ETV Bharat / state

నేటి నుంచి సముద్రపు వేట ప్రారంభం - fisher man problems during lockdown

నేటి నుంచి సముద్రపు వేట ప్రారంభం కానుంది. సర్కారు నిషేధ కాలాన్ని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో మత్స్యకారులు చేపల వేటకు సిద్ధమయ్యారు.

నేటి నుంచి సముద్రపు వేట ప్రారంభం
నేటి నుంచి సముద్రపు వేట ప్రారంభం
author img

By

Published : Jun 1, 2020, 1:11 PM IST

విజయనగరం జిల్లాలోని 16 మండల్లాల్లో సుమారు తొమ్మిది వేల మందికిపైగా మత్స్యకారులు చేపల వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు. అసలే కరోనాతో ఉపాధి కరవైన వీరికి, వేసవిలో వేట నిషేధం కూడా తోడయింది. మూడు నెలలుగా మర పడవలు తీరానికి పరిమితమయ్యయి. ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధ కాలాన్ని 14 రోజులకు తగ్గించాయి. సోమవారంతో ఈ గడువు ముగియడంతో జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన 590 మోటార్ బోట్లు వేట సాగించనున్నాయి.

ఇవి చదవండి:

వెలిగొండ ప్రాజెక్టు పరిశీలనకు మంత్రులు

విజయనగరం జిల్లాలోని 16 మండల్లాల్లో సుమారు తొమ్మిది వేల మందికిపైగా మత్స్యకారులు చేపల వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు. అసలే కరోనాతో ఉపాధి కరవైన వీరికి, వేసవిలో వేట నిషేధం కూడా తోడయింది. మూడు నెలలుగా మర పడవలు తీరానికి పరిమితమయ్యయి. ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధ కాలాన్ని 14 రోజులకు తగ్గించాయి. సోమవారంతో ఈ గడువు ముగియడంతో జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన 590 మోటార్ బోట్లు వేట సాగించనున్నాయి.

ఇవి చదవండి:

వెలిగొండ ప్రాజెక్టు పరిశీలనకు మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.