విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని మరో చోటికి మార్చే ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. విభజన చట్టంలో భాగంగా నిపుణుల కమిటీ పరిశీలించి, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వర్శిటీని... ఇప్పుడు ఎందుకు మార్చాల్సి వస్తుందో చెప్పాలని నెల్లూరులో ఏబీవీపీ జిల్లా కో-కన్వీనర్ రాజశేఖర్ ప్రశ్నించారు. వర్శిటీని మార్చే ప్రక్రియను విరమించుకోకుంటే ఆందోళన చేపడతామన హెచ్చరించారు.
ఇదీ చదవండి: