ETV Bharat / state

పాడేరులో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య - పాడేరులో యువకుడు ఆత్మహత్య

ఉరివేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ మన్యం పాడేరులో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

young person committed suicide in paderu vizag district
మృతిచెందిన యువకుడు
author img

By

Published : Jul 17, 2020, 4:34 PM IST

విశాఖ మన్యం పాడేరులో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణ అనే యువకుడు పీఎంఆర్​సీ భవనం పార్కింగ్ షెడ్డులో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. మృతుడి తండ్రి సుబ్రహ్మణ్యం ఐటీడీఏలో పని చేస్తున్నారు. తన కుమారుడు ఆన్​లైన్​లో ఆటలకు బానిసయ్యాడని ఆయన చెప్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...

విశాఖ మన్యం పాడేరులో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణ అనే యువకుడు పీఎంఆర్​సీ భవనం పార్కింగ్ షెడ్డులో ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. మృతుడి తండ్రి సుబ్రహ్మణ్యం ఐటీడీఏలో పని చేస్తున్నారు. తన కుమారుడు ఆన్​లైన్​లో ఆటలకు బానిసయ్యాడని ఆయన చెప్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి...

క్రషర్​ దగ్గర ప్రమాదం..చేయి పోగొట్టుకున్న 12 ఏళ్ల బాలుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.