ETV Bharat / state

బోటు ప్రమాదం కేసులో మరో ఇద్దరు అరెస్టు - బోటు ప్రమాద కేసులో మరో ఇద్దరు అరెస్టు

కచ్చులూరు సమీపంలో రాయల్ వశిష్ఠ పున్నమి బోటు ప్రమాద కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. బోటు యజమానుల సంఘం ప్రతినిధులు వెంకటరమణ, రాజారావులను రంపచోడవరం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

బోటు ప్రమాద కేసులో మరో ఇద్దరు అరెస్టు
author img

By

Published : Sep 23, 2019, 6:41 PM IST

బోటు ప్రమాద కేసులో మరో ఇద్దరు అరెస్టు

కచ్చులూరు రాయల్ వశిష్ఠ పున్నమి బోటు ప్రమాద కేసులో మరో ఇద్దరిని విశాఖ జిల్లా రంపచోడవరం పోలీసులు అరెస్టు చేశారు. బోటు యజమానుల సంఘం ప్రతినిధులు వెంకటరమణ, రాజారావును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే బోటు యజమాని, ఇద్దరు మహిళలను విశాఖ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిందితులపై వివిధ సెక్షన్ల పేరిట కేసు నమోదుచేశారు.

బోటు ప్రమాద కేసులో మరో ఇద్దరు అరెస్టు

కచ్చులూరు రాయల్ వశిష్ఠ పున్నమి బోటు ప్రమాద కేసులో మరో ఇద్దరిని విశాఖ జిల్లా రంపచోడవరం పోలీసులు అరెస్టు చేశారు. బోటు యజమానుల సంఘం ప్రతినిధులు వెంకటరమణ, రాజారావును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే బోటు యజమాని, ఇద్దరు మహిళలను విశాఖ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిందితులపై వివిధ సెక్షన్ల పేరిట కేసు నమోదుచేశారు.

ఇదీ చదవండి:

ఎన్నాళ్లీ నిరీక్షణ..? బోటు ప్రమాద బాధితులు ఆవేదన

Intro:పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజవర్గ వ్యాప్తంగా సోమవారం పాఠశాలల విద్యా కమిటీ ఎన్నికలు కోలాహలంగా జరిగాయి .కొన్ని పాఠశాలలలో విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి రాజకీయ రంగు పులుముకుంది .వైకాపా టిడిపి తమ అనుకూల వ్యక్తులను చైర్మన్గా చేసుకునేందుకు పావులు కదిపారు. ఆచంట మండలం ఆచంట వేమవరం ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసి ఎన్నికలు సాధారణ ఎన్నికల తలపించాయి .ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాఠశాలకు తరలివచ్చి హంగామా చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యులను పూలమాలతో సత్కరించి బాణాసంచా కాల్చి విజయవాడ ఉత్సవాలను సైతం నిర్వహించడం.


Body:arun


Conclusion:8008574467
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.