విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో కళ్యాణ మహోత్సవంలో భాగంగా నేడు స్వామివారి తిరువీధి వైభవంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ వేడుకను నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను పల్లకీలో ప్రతిష్టించి తిరువీధి చేపట్టారు. కళ్యాణ మహోత్సవానికి భక్తులకు అనుమతి నిరాకరించారు.
ఇదీ చదవండీ.. వేసవిలోనూ శీతాకాలం చూశారా? కోనసీమలో చూడొచ్చు!