ETV Bharat / state

పాయకరావుపేటలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన - పాయకరావుపేటలో నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల ఆందోళన

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ చట్ట సవరణ 2020కు నిరసనగా విశాఖ జిల్లా పాయకరావుపేటలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు.

protest of electricity employees with black badges at payakaraopet
పాయకరావుపేటలో నల్లబ్యాడ్జీలతో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
author img

By

Published : Jun 1, 2020, 7:06 PM IST

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ చట్ట సవరణ 2020కు నిరసనగా విశాఖ జిల్లా పాయకరావుపేటలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ బిల్లు ద్వారా ఉద్యోగులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. తక్షణమే చట్ట సవరణ బిల్లును నిలుపుదల చేయాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ చట్ట సవరణ 2020కు నిరసనగా విశాఖ జిల్లా పాయకరావుపేటలో విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ బిల్లు ద్వారా ఉద్యోగులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. తక్షణమే చట్ట సవరణ బిల్లును నిలుపుదల చేయాలని కోరారు.

ఇదీ చదవండి: 'దాడికి పాల్పడిన పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.