ETV Bharat / state

'ఆ పదవి నుంచి అశోక్ గజపతి రాజును తప్పించి తప్పు చేశారు'

author img

By

Published : Jun 17, 2021, 2:55 PM IST

సింహాచల ఆలయ భూముల్లో ఏళ్ల నుంచి ఉంటున్న వారికి న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు కోరారు. అశోక్ గజపతి రాజును సింహాచల దేవస్థాన ఛైర్మన్ పదవి నుంచి తప్పించి తప్పు చేశారని అన్నారు.

palla srinivas comments on ysrcp government on mansas issue
palla srinivas comments on ysrcp government on mansas issue
తెలుగుదేశం పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు

అశోక్ గజపతి రాజును సింహాచల దేవస్థాన ఛైర్మన్ పదవి నుంచి తప్పించి తప్పు చేశారని.. తెలుగుదేశం పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్టు భూములపై ఎందుకు దృష్టి పెట్టారో విజయసాయి రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. సింహాచల ఆలయ భూముల్లో ఏళ్ల నుంచి ఉంటున్న వారికి న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతిరాజు

తెలుగుదేశం పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు

అశోక్ గజపతి రాజును సింహాచల దేవస్థాన ఛైర్మన్ పదవి నుంచి తప్పించి తప్పు చేశారని.. తెలుగుదేశం పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్టు భూములపై ఎందుకు దృష్టి పెట్టారో విజయసాయి రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. సింహాచల ఆలయ భూముల్లో ఏళ్ల నుంచి ఉంటున్న వారికి న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతిరాజు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.