విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బాధితులను ఆదుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కాలుష్య నియంత్రణ, ఫ్యాక్టరీ భద్రతా అధికారుల అనుమతితో పరిశ్రమ తెరిచారా లేదా అన్నది విచారణ చేయించాలన్నారు.
ఇవీ చదవండి.. 'విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరం'