ETV Bharat / state

ఫార్మా ప్రమాద మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం

author img

By

Published : Jul 15, 2020, 1:46 AM IST

విశాఖ ఫార్మాసిటీలో జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షలు, గాయపడిన వారికి రూ. 20 లక్షలు ప్రకటించారు.

ఫార్మా ప్రమాద మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం
ఫార్మా ప్రమాద మృతుడి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం

విశాఖ సాల్వెంట్స్ ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఘటనలో మృతి చెందిన శ్రీనివాసరావు కుటుంబానికి రూ. 50 లక్షలు ప్రకటించింది. ఇందులో యాజమాన్యం రూ. 35 లక్షలు, సీఎం సహాయనిధి కింద రూ. 15 లక్షలు చెల్లించనున్నారు. గాయపడిన వారికి 20 లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లేశ్​కు మెరుగైన వైద్యం అదించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

కేసు నమోదు

ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంపై కేసు నమోదైంది.

విశాఖ సాల్వెంట్స్ ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఘటనలో మృతి చెందిన శ్రీనివాసరావు కుటుంబానికి రూ. 50 లక్షలు ప్రకటించింది. ఇందులో యాజమాన్యం రూ. 35 లక్షలు, సీఎం సహాయనిధి కింద రూ. 15 లక్షలు చెల్లించనున్నారు. గాయపడిన వారికి 20 లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లేశ్​కు మెరుగైన వైద్యం అదించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

కేసు నమోదు

ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంపై కేసు నమోదైంది.

ఇదీ చదవండి

విశాఖ అగ్ని ప్రమాదంపై ప్రతిపక్షాల నిరసన...పలువురు అరెస్ట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.