నాటుసారా స్థావరాలపై ఏపీఎస్ఈబీ, ఒడిశా పోలీసులు సంయుక్తంగా సరిహద్దుల్లో దాడులు చేశారు. 30, 200 లీటర్ల ఊటబెల్లాన్ని ధ్వంసం చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్ఈబీ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చదవండి :