ETV Bharat / state

'ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం' - కరోనా విషయంలో ప్రభుత్వంపై కూన రవికుమార్ విమర్శలు

కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రజలను ఆదుకోవడం, వారికి భరోసానివ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. తెదేపా నేత కూన రవికుమార్ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా లోలుగులో గ్రామస్థులకు నిత్యావసర సరుకులు అందజేశారు.

tdp leader kuna ravikumar distribute daily needs to lolugu villagers srikakulam district
గ్రామస్థులకు నిత్యావసరాలు అందజేస్తున్న కూన రవికుమార్
author img

By

Published : Apr 18, 2020, 3:21 PM IST

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లోలుగు గ్రామంలో తెదేపా నేత కూన రవికుమార్.. గ్రామస్థులకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. దాదాపు 1000 కుటుంబాలకు ఇంటింటికీ వెళ్లి సరుకులు అందించారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వ విఫలమైందని విమర్శించారు. ప్రతి కుటుంబానికి 5 వేల రూపాయల సాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లోలుగు గ్రామంలో తెదేపా నేత కూన రవికుమార్.. గ్రామస్థులకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. దాదాపు 1000 కుటుంబాలకు ఇంటింటికీ వెళ్లి సరుకులు అందించారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వ విఫలమైందని విమర్శించారు. ప్రతి కుటుంబానికి 5 వేల రూపాయల సాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

సీఎంఆర్​ఎఫ్​కు మండపేట ఐఎమ్​ఏ విరాళం రూ. 1.5 లక్షలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.