ETV Bharat / state

రైతు భరోసా కేంద్ర గోదాము ప్రారంభించిన సభాపతి - news on raith bharosa centres in srikakulam

సభాపతి తమ్మినేని సీతారాం.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వ్యవసాయ మార్కెట్​లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్ర గోదామును ప్రారంభించారు.

speaker started godown for raithu bharosa
రైతు భరోసా కేంద్ర గోదాము ప్రారంభించిన సభాపతి
author img

By

Published : May 21, 2020, 10:18 AM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వ్యవసాయ మార్కెట్​లో సభాపతి తమ్మినేని సీతారాం పర్యటించారు. మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్ర గోదామును ప్రారంభించారు.

ఈ గోదాము ద్వారా 7 మండలాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు విత్తనాలు పంపిణీ అవుతాయన్నారు. విత్తనాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతుల వివరాలు ఆన్​లైన్లో నమోదు చేస్తున్నతీరును.. అధికారులు సభాపతికి వివరించారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వ్యవసాయ మార్కెట్​లో సభాపతి తమ్మినేని సీతారాం పర్యటించారు. మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్ర గోదామును ప్రారంభించారు.

ఈ గోదాము ద్వారా 7 మండలాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు విత్తనాలు పంపిణీ అవుతాయన్నారు. విత్తనాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతుల వివరాలు ఆన్​లైన్లో నమోదు చేస్తున్నతీరును.. అధికారులు సభాపతికి వివరించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.