ETV Bharat / state

తంపర భూములను పరిశీలించిన ఎంపీ రామ్మోహన్​నాయుడు - MP .Kinjarapu Rammohan Naidu news in susaram

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలోని సుసరాం తంపర భూములను తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పరిశీలించారు.

సుసరాం తంపర భూములను పరిశీలించిన శ్రీకాకుళం ఎంపీ
author img

By

Published : Oct 26, 2019, 11:21 PM IST

సుసరాం తంపర భూములను పరిశీలించిన శ్రీకాకుళం ఎంపీ

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలోని సుసరాం తంపర భూములను తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా పంట భూములు నీట మునిగి.. తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు నేతల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి... సహాయం చెయ్యాలని ఎంపీ కోరారు.

సుసరాం తంపర భూములను పరిశీలించిన శ్రీకాకుళం ఎంపీ

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలోని సుసరాం తంపర భూములను తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా పంట భూములు నీట మునిగి.. తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు నేతల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి... సహాయం చెయ్యాలని ఎంపీ కోరారు.

ఇదీ చూడండి:

ఉద్ధృతంగా బహుదానది ప్రవాహం

Intro: శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ససరాం తంపర భూములను శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తదితరులు శుక్రవారం పరిశీలించారు భారీ వర్షాల కారణంగా 500 ఎకరాల్లో భూములు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అధికారులు స్పందించాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు సూచించారుBody:నరసన్నపేటConclusion:9440319788

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.