ETV Bharat / state

గోకర్ణపురం గ్రామ కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

author img

By

Published : Oct 16, 2020, 5:31 PM IST

గోకర్ణపురం గ్రామం కాలువలో ఈ నెల 13న గల్లంతైన వ్యక్తి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. మూడు రోజులగా గాలింపు చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది, విజయనగరం ఎస్​డీఆర్​ఎస్​ సిబ్బంది ఎట్టకేలకు శ్రీనివాసరావు మృతదేహాన్ని కనుగొన్నారు.

missing person from gokarnapuram body found
గల్లంతైన మృతదేహం లభ్యం

మెళియాపుట్టి మండలం గోకర్ణపురం గ్రామం కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి చెందాడు. ఈ నెల 13న అధిక వర్షాలతో గ్రామ సమీపంలో ఉన్న కాలువలో భారీగా వరద నీటి ప్రవాహం వచ్చింది. ఈ వరదలో గ్రామానికి చెందిన శ్రీనివాసరావు గల్లంతయ్యాడు. అప్పటి నుంచి పలాస అగ్నిమాపక సిబ్బంది, విజయనగరం ఎస్​డీఆర్​ఎస్​ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. కాగా శుక్రవారం అతని మృతదేహాం లభ్యమైంది.

ఇదీ చదవండి :

మెళియాపుట్టి మండలం గోకర్ణపురం గ్రామం కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి చెందాడు. ఈ నెల 13న అధిక వర్షాలతో గ్రామ సమీపంలో ఉన్న కాలువలో భారీగా వరద నీటి ప్రవాహం వచ్చింది. ఈ వరదలో గ్రామానికి చెందిన శ్రీనివాసరావు గల్లంతయ్యాడు. అప్పటి నుంచి పలాస అగ్నిమాపక సిబ్బంది, విజయనగరం ఎస్​డీఆర్​ఎస్​ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. కాగా శుక్రవారం అతని మృతదేహాం లభ్యమైంది.

ఇదీ చదవండి :

శ్రీకాకుళం: పోటెత్తిన వంశధార, నాగావళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.