ETV Bharat / state

సీఎం సహాయనిధికి ఆమదాలవలస వ్యాపారవేత్త రూ. 50వేలు విరాళం - శ్రీకాకుళం నుంచి సీఎం సహయనిధికి విరాళాల వార్తలు

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన ఓ వ్యాపారవేత్త, అతని సోదరులు కలిసి సీఎం రిలీఫ్ ఫండ్​కు రూ. 50వేలు విరాళం అందించారు.

businessmen of srikakulam  contributed 50 thousand rupees to cm relief fund
సీఎం సహాయనిధికి రూ. 50వేలు విరాళం
author img

By

Published : Apr 18, 2020, 8:12 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన వ్యాపారవేత్త జేజే మోహన్ రావు, అతని సోదరులు కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు కలెక్టర్ నివాస్​కు చెక్కు అందించారు. ప్రతి ఒక్కరూ కరోనా​పై అప్రమత్తంగా ఉండాలని కోరారు. భౌతికదూరం పాటిస్తూ వైరస్​ను పారదోలానని సూచించారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన వ్యాపారవేత్త జేజే మోహన్ రావు, అతని సోదరులు కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు కలెక్టర్ నివాస్​కు చెక్కు అందించారు. ప్రతి ఒక్కరూ కరోనా​పై అప్రమత్తంగా ఉండాలని కోరారు. భౌతికదూరం పాటిస్తూ వైరస్​ను పారదోలానని సూచించారు.

ఇదీ చూడండి: 'ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.