ETV Bharat / state

యువకుడు లైంగిక దాడి చేశాడంటూ బాలిక ఫిర్యాదు...కేసు నమోదు - బల్లికురవలో పదో తరగతి బాలికపై అత్యాచారం

ప్రకాశం జిల్లా బల్లికురవలో ఓ యువకుడు లైంగిక దాడి చేశాడంటూ పదో తరగతి విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాయమాటలు చెప్పి తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని బాధిత బాలిక తెలిపింది.

యువకుడు లైంగిక దాడి చేశాడంటూ బాలిక ఫిర్యాదు...కేసు నమోదు
author img

By

Published : Nov 8, 2019, 4:26 PM IST

యువకుడు లైంగిక దాడి చేశాడంటూ బాలిక ఫిర్యాదు...కేసు నమోదు

‍‌ప్రకాశం జిల్లా బల్లికురవ సమీపంలో పదో తరగతి అమ్మాయిని ఓ యువకుడు మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మాయమాటలు చెప్పి తనను యేసేబు అనే వ్యక్తి మోసగించాడని బాలిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నెలక్రితం పరిచయమైన సదరు వ్యక్తి తరచూ తనతో ఫోన్‌లో మాట్లాడేవాడని ఆమె వెల్లడించింది. ఈనెల ఒకటో తేదీన పాఠశాలకు వెళ్తున్న తనను మోసం చేసి బయటకు తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది. చీరాల, నరసరావుపేట, వినుకొండ ప్రాంతాలకు తిప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడని... చివరకు గ్రామ సమీపంలో వదిలివెళ్లాడని పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల కోసం ఒంగోలు వైద్యశాలకు పంపించారు.

ఇవీ చూడండి-టిక్​టాక్​తో ప్రేమ... రాష్ట్రం దాటిన యువతులు

యువకుడు లైంగిక దాడి చేశాడంటూ బాలిక ఫిర్యాదు...కేసు నమోదు

‍‌ప్రకాశం జిల్లా బల్లికురవ సమీపంలో పదో తరగతి అమ్మాయిని ఓ యువకుడు మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మాయమాటలు చెప్పి తనను యేసేబు అనే వ్యక్తి మోసగించాడని బాలిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నెలక్రితం పరిచయమైన సదరు వ్యక్తి తరచూ తనతో ఫోన్‌లో మాట్లాడేవాడని ఆమె వెల్లడించింది. ఈనెల ఒకటో తేదీన పాఠశాలకు వెళ్తున్న తనను మోసం చేసి బయటకు తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది. చీరాల, నరసరావుపేట, వినుకొండ ప్రాంతాలకు తిప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడని... చివరకు గ్రామ సమీపంలో వదిలివెళ్లాడని పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల కోసం ఒంగోలు వైద్యశాలకు పంపించారు.

ఇవీ చూడండి-టిక్​టాక్​తో ప్రేమ... రాష్ట్రం దాటిన యువతులు

Intro:ap_ong_61_08_girl_rape_pocso_act_av_ap10067

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి -9100075310

____________________________

పదో తరగతి చదువుతున్న బాలికను మాయమాటలతో
లొంగదీసుకునాడు.వారం రోజుల పాటు తన చుట్టూ తిప్పుకుని లైంగిక దాడి చెశాడు అని బాధితురాలు ప్రకాశం జిల్లా బల్లికురవ మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.పోలీసులు కేసు నమోదు చెశారు.

"ఫిర్యాదు కథనం ప్రకారం "

బల్లికురవ మండలం కూకట్లపల్లికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం శానంపూడికి చెందిన కొత్త ఏసోబుతో
నెల క్రితం బాలికకు పరిచయమైంది.
తరుచూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ నెల ఒకటో తేదీన పాఠశాలకు వెళ్తున్న బాలికను మాయ మాటలతో ఏసోబు బయటకు తీసుకెళ్లాడు చీరాల, నరసరావుపేట, వినుకొండ ప్రాంతాలకు తిప్పి పలుసార్లు లైంగిక దాడికి పాల్పడి చివరకు గ్రామ సమీపంలో వదిలి వెళ్లాడు. బిడ్డ ఏమైందోనని వారం రోజులుగా తల్లిదండ్రులు వాకబు చేశారు. బం
ధువుల ఇళ్లకు ఫోన్‌ చేసినా ఫలితం లేదు.చివరకు బాలిక రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు
చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు బల్లికురవ ఎస్సై .పి.అంకమ్మరావు తెలిపారు. బాలికను వైద్య పరీక్ష కోసం ఒంగోలు వైద్యశాలకు పంపినట్లు వివరించారు.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.