ETV Bharat / state

అనాథ పిల్లలకు బట్టలు అందించిన ఉపరాష్ట్రపతి సతీమణి

author img

By

Published : Feb 6, 2020, 7:25 PM IST

నెల్లూరు జిల్లా వెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఉపరాష్ట్రపతి సతీమణి ఉషమ్మ అనాథ విద్యార్థులకు ఆట బొమ్మలు, బట్టలు అందజేశారు.

Satimani is the Vice President who provided clothes for orphans
అనాధ పిల్లలకి బట్టలు అందించిన ఉపరాష్ట్రపతి సతీమణి
అనాథ పిల్లలకి బట్టలు అందించిన ఉపరాష్ట్రపతి సతీమణి

అక్షర విద్యాలయం గత నాలుగేళ్ల అనాథ విద్యార్థులకు ఆట బొమ్మలు, బట్టలు అందిస్తుందని ఉపరాష్ట్రపతి సతీమణి తెలిపారు. అక్షర విద్యాలయం ఛైర్‌పర్సన్ దీపా వెంకట్ మంచి పనులు చేస్తున్నారని అభినందించారు. ఇలాంటి మంచి పనులు చేయడం పట్ల దీపా వెంకట్‌కి అసక్తి ఉందని ఉషమ్మ తెలిపారు.

ఇదీ చూడండి:హెలికాప్టర్​తో ఆలయంపై పూల వర్షం

అనాథ పిల్లలకి బట్టలు అందించిన ఉపరాష్ట్రపతి సతీమణి

అక్షర విద్యాలయం గత నాలుగేళ్ల అనాథ విద్యార్థులకు ఆట బొమ్మలు, బట్టలు అందిస్తుందని ఉపరాష్ట్రపతి సతీమణి తెలిపారు. అక్షర విద్యాలయం ఛైర్‌పర్సన్ దీపా వెంకట్ మంచి పనులు చేస్తున్నారని అభినందించారు. ఇలాంటి మంచి పనులు చేయడం పట్ల దీపా వెంకట్‌కి అసక్తి ఉందని ఉషమ్మ తెలిపారు.

ఇదీ చూడండి:హెలికాప్టర్​తో ఆలయంపై పూల వర్షం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.