అక్షర విద్యాలయం గత నాలుగేళ్ల అనాథ విద్యార్థులకు ఆట బొమ్మలు, బట్టలు అందిస్తుందని ఉపరాష్ట్రపతి సతీమణి తెలిపారు. అక్షర విద్యాలయం ఛైర్పర్సన్ దీపా వెంకట్ మంచి పనులు చేస్తున్నారని అభినందించారు. ఇలాంటి మంచి పనులు చేయడం పట్ల దీపా వెంకట్కి అసక్తి ఉందని ఉషమ్మ తెలిపారు.
అనాథ పిల్లలకు బట్టలు అందించిన ఉపరాష్ట్రపతి సతీమణి
నెల్లూరు జిల్లా వెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్ట్లో ఉపరాష్ట్రపతి సతీమణి ఉషమ్మ అనాథ విద్యార్థులకు ఆట బొమ్మలు, బట్టలు అందజేశారు.
అనాధ పిల్లలకి బట్టలు అందించిన ఉపరాష్ట్రపతి సతీమణి
అక్షర విద్యాలయం గత నాలుగేళ్ల అనాథ విద్యార్థులకు ఆట బొమ్మలు, బట్టలు అందిస్తుందని ఉపరాష్ట్రపతి సతీమణి తెలిపారు. అక్షర విద్యాలయం ఛైర్పర్సన్ దీపా వెంకట్ మంచి పనులు చేస్తున్నారని అభినందించారు. ఇలాంటి మంచి పనులు చేయడం పట్ల దీపా వెంకట్కి అసక్తి ఉందని ఉషమ్మ తెలిపారు.
ఇదీ చూడండి:హెలికాప్టర్తో ఆలయంపై పూల వర్షం