పేద విద్యార్థుల పాలిట శాపంగా మారనున్న జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. నెల్లూరులో టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన చేపట్టింది. నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద రాస్తారోకో చేపట్టి.. నిరసన వ్యక్తం చేసింది. రోడ్డుపై బైఠాయించిన టీఎన్ఎస్ఎఫ్ నేతలు సీఎంగో బ్యాక్ అంటూ నినదించారు. జీవో నెంబర్ 77 కారణంగా ఉన్నత విద్య చదివే పేద విద్యార్థులకు స్కాలర్ షిప్లు, ఫీజు రీయింబర్స్ మెంట్కు దూరమౌతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ జీవోను ఉపసంహరించుకోకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 11న నెల్లూరు రానున్న ముఖ్యమంత్రి జగన్ను అడ్డుకుంటామని ప్రకటించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి:
జీవో 77ను రద్దు చేయాలి:టీఎన్ఎస్ఎఫ్
జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. నెల్లూరులో టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన చేపట్టింది. జీవో నెంబర్ 77 కారణంగా ఉన్నత విద్య చదివే పేద విద్యార్థులకు స్కాలర్ షిప్లు, ఫీజు రీయింబర్స్ మెంట్కు భారంగా ఉంటుందన్నారు.
పేద విద్యార్థుల పాలిట శాపంగా మారనున్న జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. నెల్లూరులో టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన చేపట్టింది. నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద రాస్తారోకో చేపట్టి.. నిరసన వ్యక్తం చేసింది. రోడ్డుపై బైఠాయించిన టీఎన్ఎస్ఎఫ్ నేతలు సీఎంగో బ్యాక్ అంటూ నినదించారు. జీవో నెంబర్ 77 కారణంగా ఉన్నత విద్య చదివే పేద విద్యార్థులకు స్కాలర్ షిప్లు, ఫీజు రీయింబర్స్ మెంట్కు దూరమౌతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ జీవోను ఉపసంహరించుకోకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 11న నెల్లూరు రానున్న ముఖ్యమంత్రి జగన్ను అడ్డుకుంటామని ప్రకటించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: