కన్నుల పండువగా వేంకటేశ్వరుని తెప్పోత్సవం - నంద్యాలలో వేంకటేశ్వరుని తెప్పోత్సవం వార్తలు
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని చిన్నచెరువులో శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక సంజీవనగర్లో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయ ఉత్సవమూర్తులను తెప్పలో ఉంచి విహరింపజేశారు. ఈ వేడుకను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
Intro:ap_knl_21_15_teppotsavam_av_AP10058 యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని చిన్న చెరువులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహించారు. సంజీవనగర్ లో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక తెప్ప లో అసినింప చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఉత్సవాన్ని తిలకించి స్వామివారి దర్శనం చేసుకున్నారు.
Body:తెప్పోత్సవం
Conclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా