ETV Bharat / state

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి - పత్తి కొండలో విద్యుదాఘాతానికి ఇద్దరు మృతి

కర్నూలు జిల్లా పత్తికొండలో విషాదం జరిగింది. విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు మృతి
విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు మృతి
author img

By

Published : Oct 29, 2020, 12:20 PM IST

కర్నూలు జిల్లా పత్తికొండలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పట్టణానికి చెందిన బోరు మెకానిక్ కౌలుటయ్య(40), ఆయన సహాయకుడు గొవింద్(30)... పోలంలో పాడైపోయిన బోరు మోటారుకు రిపేరు చేయడానికి వెళ్లారు. క్రేన్ సహయంతో బోరు తీస్తుండగా పైనున్న విద్యుత్ తీగలు తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బంధువులు బోరున విలపించారు.

ఇదీ చదవండి

కర్నూలు జిల్లా పత్తికొండలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పట్టణానికి చెందిన బోరు మెకానిక్ కౌలుటయ్య(40), ఆయన సహాయకుడు గొవింద్(30)... పోలంలో పాడైపోయిన బోరు మోటారుకు రిపేరు చేయడానికి వెళ్లారు. క్రేన్ సహయంతో బోరు తీస్తుండగా పైనున్న విద్యుత్ తీగలు తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న బంధువులు బోరున విలపించారు.

ఇదీ చదవండి

తుంగభద్రలో పుష్కర స్నానానికి అనుమతి లేదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.