కర్నూలు జిల్లా అహోబిలం దివ్య క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహమూర్తి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నారసింహమూర్తి గరుడోత్సవం కన్నుల పండువగా సాగింది. ఎద్దుల బలప్రదర్శన పందెలు భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా అహోబిలం క్షేత్రాన్ని సందర్శిస్తున్న వేలాది భక్తులు కోసం అన్నదానాలు నిర్వహిస్తున్నాయి.
ఇదీ చూడండి:
రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు.. ఆకట్టుకున్న గిరిజనుల నృత్యాలు