ETV Bharat / state

పింఛను నగదులో.. చిరిగిన నోట్లు - చిరిగిన పింఛను నగదు న్యూస్

పింఛను అందించేందుకు తీసుకొచ్చిన డబ్బులో చిరిగిపోయిన నోట్లు ఉన్నాయి. మరికొన్ని నగదు కట్టల్లో నగదు తక్కువగా ఉందనీ.. వీటికి తాము బాధ్యులము కాదని వాలంటీర్లు అంటున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగింది.

pension currency notes damaged
చిరిగిన నోట్లు
author img

By

Published : Sep 2, 2020, 3:17 PM IST

కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం మూడో గ్రామ సచివాలయంలో పింఛన్ల కోసం తీసుకొచ్చిన డబ్బులో చిరిగిపోయిన నోట్లు ఉన్నాయి. దీంతో వాలంటీర్లు లబోదిబోమంటున్నారు. మరికొన్ని డబ్బు కట్టల్లో సైతం నగదు తక్కువగా ఉందని వాలంటీర్లు వాపోయారు. వీటికి తాము బాధ్యులం కాదని వాలంటీర్లు తెలిపారు.

కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం మూడో గ్రామ సచివాలయంలో పింఛన్ల కోసం తీసుకొచ్చిన డబ్బులో చిరిగిపోయిన నోట్లు ఉన్నాయి. దీంతో వాలంటీర్లు లబోదిబోమంటున్నారు. మరికొన్ని డబ్బు కట్టల్లో సైతం నగదు తక్కువగా ఉందని వాలంటీర్లు వాపోయారు. వీటికి తాము బాధ్యులం కాదని వాలంటీర్లు తెలిపారు.

ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో దళిత సంఘాల నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.