ETV Bharat / state

'నీరు-చెట్టు పథకం బకాయిలను వెంటనే చెల్లించాలి' - నీరు-చెట్టు పథకం వార్తలు

కర్నూలులో నీరు-చెట్టు పథకం బకాయిలను వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. పనులు పూర్తి చేసి రెండేళ్లు గడిచినా బిల్లులు విడుదల చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జలమండలి కార్యాలయం గేట్లు వేసి నిరసన తెలిపారు.

neeru chettu scheme Contractors
కాంట్రాక్టర్లు ఆందోళన
author img

By

Published : Dec 15, 2020, 7:30 PM IST

Updated : Dec 16, 2020, 2:51 PM IST

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు పథకం బకాయిలను వెంటనే చెల్లించాలని సంబంధిత కాంట్రాక్టర్లు కర్నూలులో ఆందోళన చేపట్టారు. పనులు పూర్తి చేసి రెండేళ్లు గడిచినా బిల్లులు ఇంకా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బిల్లులు విడుదల చేయకుంటే జలమండలి కార్యాలయం వద్ద నిరవధిక నిరహరదీక్షలు చేపడతామని తెలిపారు.

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు పథకం బకాయిలను వెంటనే చెల్లించాలని సంబంధిత కాంట్రాక్టర్లు కర్నూలులో ఆందోళన చేపట్టారు. పనులు పూర్తి చేసి రెండేళ్లు గడిచినా బిల్లులు ఇంకా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బిల్లులు విడుదల చేయకుంటే జలమండలి కార్యాలయం వద్ద నిరవధిక నిరహరదీక్షలు చేపడతామని తెలిపారు.

ఇదీ చదవండి: నరకానికి నకలుగా కర్నూలు రోడ్లు

Last Updated : Dec 16, 2020, 2:51 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.