ETV Bharat / state

కర్నూలు జిల్లాలో విలేకరులు.. పరస్పర కేసులు! - journalists mutual cases at kurnool district

కర్నూలు జిల్లాలో బియ్యం అక్రమ రవాణా వార్త వ్యవహారం.. విలేకరుల మధ్య చిచ్చు పెట్టింది. ఒకరిపై ఒకరు కేసులు వేసుకునే పరిస్థితి కల్పించింది.

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న విలేకరులు పరస్పర కేసులు
author img

By

Published : Oct 14, 2019, 9:34 AM IST

Updated : Oct 14, 2019, 12:49 PM IST

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న విలేకరులు పరస్పర కేసులు

కర్నూలు జిల్లా నంద్యాలలో విలేకరుల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. బియ్యం అక్రమ రవాణాపై వార్త రాసిన ఓ విలేకరిపై దాడికి యత్నించిన ఘటనలో ఆరుగురు విలేకరులపై కేసు దాఖలైంది. వీరిలో ఒకరైన శివప్రసాద్ రెడ్డి.. తనపైనా దాడి జరిగిందంటూ మరో ఏడుగురు విలేకరులపై ఫిర్యాదు చేయగా.. మరో కేసు దాఖలైంది. నంద్యాల రెండో పట్టణ పోలీసులు ఈ కేసులు దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న విలేకరులు పరస్పర కేసులు

కర్నూలు జిల్లా నంద్యాలలో విలేకరుల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. బియ్యం అక్రమ రవాణాపై వార్త రాసిన ఓ విలేకరిపై దాడికి యత్నించిన ఘటనలో ఆరుగురు విలేకరులపై కేసు దాఖలైంది. వీరిలో ఒకరైన శివప్రసాద్ రెడ్డి.. తనపైనా దాడి జరిగిందంటూ మరో ఏడుగురు విలేకరులపై ఫిర్యాదు చేయగా.. మరో కేసు దాఖలైంది. నంద్యాల రెండో పట్టణ పోలీసులు ఈ కేసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఈ దొంగ మామూలోడు కాదు.. బాబోయ్​!

Intro:ap_knl_23_13_case_on_vilekarulu2_ab_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో విలేకరులు పరస్పర కేసులు కొనసాగుతున్నాయి. బియ్యం అక్రమ రవాణా పై వార్త రాసిన ఓ విలేకరి పై కొంతమంది విలేకరులు దాడికి యత్నించిన ఘటనలో 6 మంది విలేకరులపై కేసు నమోదు చేశారు. ఈ అరుమందిలో ఒకరైన శివప్రసాద్ రెడ్డి అనే విలేకరి తనపై దాడి చేశారని ఫిర్యాదు చేయడంతో తాజాగా మరో 7 మంది విలేకరుల పై రెండో పట్టణ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. సంఘటనపై విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
బైట్, సుబ్బరామిరెడ్డి, ఎస్సై, రెండో పట్టణ పోలీసు స్టేషన్, నంద్యాల


Body:7 మంది విలేకరులపై కేసు నమోదు


Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
Last Updated : Oct 14, 2019, 12:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.