ETV Bharat / state

మహానంది ఆలయంలో ఉద్యానవనం ఏర్పాటుకు శంకుస్థాపన - mahanandhi temple latest news

కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో ఉద్యానవనం ఏర్పాటుకు శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి భూమిపూజ చేశారు. ఆలయంలో చేయాల్సిన అభివృద్ధి పనులన్నింటిని త్వరలో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

development works started in  kurnool dst  mahanandhi temple by mla chakrapani reddy
development works started in kurnool dst mahanandhi temple by mla chakrapani reddy
author img

By

Published : Jun 10, 2020, 9:56 PM IST

కర్నూలు జిల్లా మహానంది ఆలయాన్ని అభివృద్ది చేస్తామని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి తెలిపారు. మహానంది ఆలయ ఆవరణలో నంది విగ్రహం వద్ద ఉద్యానవనం ఏర్పాటుకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పెండింగులో ఉన్న పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి

కర్నూలు జిల్లా మహానంది ఆలయాన్ని అభివృద్ది చేస్తామని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి తెలిపారు. మహానంది ఆలయ ఆవరణలో నంది విగ్రహం వద్ద ఉద్యానవనం ఏర్పాటుకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పెండింగులో ఉన్న పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి


ప్రైవేటు కళాశాలలు తమను చేర్చుకోవడం లేదని ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.