ETV Bharat / state

నంద్యాలలో సీపీఐ నాయకుల నిరసన - నంద్యాలలో సీపీఐ నాయకులు నిరసన

కర్నూలు జిల్లా నంద్యాల శ్రీనివాస సెంటర్​లో సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు. కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున మోసం జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీపీఐ నాయకులు ప్రశ్నించారు.

cpi leaders protest at nandyala
నంద్యాలలో సీపీఐ నాయకులు నిరసన
author img

By

Published : Aug 29, 2020, 4:33 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల శ్రీనివాస సెంటర్​లో సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కొవిడ్ ఆసుపత్రి నుంచి తొలగించి...మరోచోట ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ చికిత్సలు ప్రారంభించాలని వారు కోరారు. కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున మోసం జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు.

కర్నూలు జిల్లా నంద్యాల శ్రీనివాస సెంటర్​లో సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని కొవిడ్ ఆసుపత్రి నుంచి తొలగించి...మరోచోట ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ చికిత్సలు ప్రారంభించాలని వారు కోరారు. కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున మోసం జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు.

ఇదీ చూడండి. 'ఉన్నతమైన సమాజ నిర్మాణానికి భాష-సంస్కృతులే పునాది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.