ETV Bharat / state

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మోసపోవద్దు: తులసిరెడ్డి - local body Elections latest news

మైనార్టీ వర్గాలతో పాటు, రైతు, విద్యార్థి, నిరుద్యోగులకు వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో మోసపోవద్దని చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీలో ఉంటారని తెలిపారు. ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి ప్రెస్​మీట్​
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి ప్రెస్​మీట్​
author img

By

Published : Mar 6, 2020, 8:11 PM IST

సర్కారుపై కాంగ్రెస్​ నేత తులసిరెడ్డి విమర్శలు

సర్కారుపై కాంగ్రెస్​ నేత తులసిరెడ్డి విమర్శలు
ఇదీ చూడండి:

స్థానిక పోరు: రిజర్వేషన్లు ఖరారు చేస్తూ గెజిట్‌లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.