ETV Bharat / state

'లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోండి' - కృష్ణా జిల్లా వార్తలు

కృష్ణా జిల్లా నందిగామలో ముస్లిం సోదరులకు తెదేపా నేత తంగిరాల సౌమ్య రంజాన్ కానుకను అందజేశారు. లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు.

tdp distributed food
tdp distributed food
author img

By

Published : May 22, 2020, 3:29 PM IST

రంజాన్ పండుగ సందర్భంగా నందిగామలో ముస్లిం కుటుంబాలకు తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రంజాన్ కానుకను అందజేశారు. రంజాన్ పర్వదినాన ప్రతి ఒక్క ముస్లిం కుటుంబం.. సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆమె కోరారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా ఇచ్చేదని.. వైకాపా ప్రభుత్వానికి అవేమీ పట్టవని ఆమె ఎద్దేవాచేశారు. లాక్ డౌన్​తో ఉపాధి కోల్పోయిన బడుగు, బలహీన వర్గాలను, పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

రంజాన్ పండుగ సందర్భంగా నందిగామలో ముస్లిం కుటుంబాలకు తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రంజాన్ కానుకను అందజేశారు. రంజాన్ పర్వదినాన ప్రతి ఒక్క ముస్లిం కుటుంబం.. సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆమె కోరారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా ఇచ్చేదని.. వైకాపా ప్రభుత్వానికి అవేమీ పట్టవని ఆమె ఎద్దేవాచేశారు. లాక్ డౌన్​తో ఉపాధి కోల్పోయిన బడుగు, బలహీన వర్గాలను, పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.