కృష్ణా జిల్లా కొత్తూరు తాడేపల్లిలోని శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకంతో పాటు.. 108 మన్యుసూక్తాలతో అభిషేకం చేశారు. శ్రీ వీరాంజనేయ స్వామి జన్మ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం సందర్భంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
ఇవీ చూడండి: