ETV Bharat / state

ఎక్సైజ్​శాఖ అధికారులతో మంత్రి నారాయణస్వామి సమీక్ష

author img

By

Published : Feb 14, 2020, 6:18 PM IST

బార్లు, ప్రభుత్వ మద్యం దుకాణాల పనితీరుపై ఎక్సైజ్​శాఖ మంత్రి నారాయణస్వామి సమీక్ష నిర్వహించారు. నకిలీ మద్యం, లీజు అమ్మకాలు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. నూతన ఎక్సైజ్ విధానం అమలుపై మంత్రి ఆరా తీశారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశానికి ఎక్సైజ్​ శాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ డీజీ సురేంద్రబాబు తదితురులు హాజరయ్యారు.

minister narayana swamy meeting at Vijayawada on wine
సమావేశం నిర్వహించిన ఎక్సైజు శాఖ

.

సమావేశం నిర్వహించిన ఎక్సైజ్​ శాఖ

ఇదీ చూడండి 'ఈ ఏడాది చివరికల్లా లక్ష ఉద్యోగాలందించడమే లక్ష్యం'

.

సమావేశం నిర్వహించిన ఎక్సైజ్​ శాఖ

ఇదీ చూడండి 'ఈ ఏడాది చివరికల్లా లక్ష ఉద్యోగాలందించడమే లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.