ETV Bharat / state

ఎమ్మెల్యే కాన్వాయ్​ను అడ్డుకున్న విద్యార్థులు... ఎందుకంటే..! - students agitation for fees reimbursement in narasaraopeta news

ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు చెల్లించాలని నరసరావుపేటలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.

students agitation for fees reimbursement in narasaraopeta
ఫీజు రీయెంబర్స్​మెంట్ బకాయిల చెల్లించాలని విద్యార్ధుల ర్యాలీ
author img

By

Published : Dec 28, 2019, 10:34 PM IST

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించాలని విద్యార్ధుల ర్యాలీ
ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు వెంటనే చెల్లించాలని గుంటూరు జిల్లా నరసరావుపేటలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఏఎస్​ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాన్వాయ్​ రావటంతో ఎమ్మెల్యేను అడ్డగించి స్కాలర్​షిప్​ బకాయిలను చెల్లించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ​ప్రభుత్వానికి నారా లోకేశ్ బహిరంగ సవాల్

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించాలని విద్యార్ధుల ర్యాలీ
ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు వెంటనే చెల్లించాలని గుంటూరు జిల్లా నరసరావుపేటలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఏఎస్​ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహిస్తుండగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాన్వాయ్​ రావటంతో ఎమ్మెల్యేను అడ్డగించి స్కాలర్​షిప్​ బకాయిలను చెల్లించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ​ప్రభుత్వానికి నారా లోకేశ్ బహిరంగ సవాల్

Intro:ap_gnt_81_28_feej_reyambursment_kosam_vidhyaardhula_ryale_avbap10170

ఫీజ్ రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థుల ర్యాలీ.

*ఎమ్మెల్యే గోపిరెడ్డి కాన్వాయ్ ను అడ్డుకున్న విద్యార్థులు.

ప్రభుత్వం విద్యార్థుల ఫీజ్ రీయంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ నరసరావుపేట లోని వివిధ కళాశాల విద్యార్థులు శనివారం ర్యాలీ నిర్వహించారు.


Body:ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహిస్తుండగా అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాన్వాయ్ ని విద్యార్థులు అడ్డగించారు. ఫీజ్ రీయంబర్స్ మెంట్ బాకాయిలను ప్రభుత్వం చెల్లించాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి కి విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


Conclusion:అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల ర్యాలీకి ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకుడు కాసా రాంబాబు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం నుండి ఇప్పటి ప్రభుత్వం వరకు ఇంతమంది అధికారులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ బకాయిల గురించి ఎన్ని వినతిపత్రాలను అందజేసిన సమస్య పరిష్కారం కావడం లేదని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే సమస్య పరిష్కరించక పోతే ఉద్యమాన్ని ఉదృతం చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

బైట్: కాసా రాంబాబు, ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకుడు.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.