ETV Bharat / state

అమరావతి రాజధానిని తరలించే శక్తి ఎవరికీ లేదు: శివాజీ - అమరావతిపై శివాజీ కామెంట్స్

అమరావతి రాజధానిని తరలించే శక్తి ఎవరికీ లేదని..సినీనటుడు శివాజీ అన్నారు. మందడం దీక్షా శిబిరంలో అమరావతి రైతుల ఉద్యమనికి ఆయన సంఘీభావం తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకంపై..శివాజీ తీవ్రంగా స్పందించారు.

అమరావతి రాజధానిని తరలించే శక్తి ఎవరికీ లేదు
అమరావతి రాజధానిని తరలించే శక్తి ఎవరికీ లేదు
author img

By

Published : Feb 26, 2021, 3:50 PM IST

ఆంధ్రుల రాజధానిగా అమరావతి కొనసాగుతుందని అందులో ఎలాంటి సందేహం లేదని సినీ నటుడు శివాజీ అన్నారు. మందడం దీక్షా శిబిరంలో అమరావతి రైతుల ఉద్యమనికి ఆయన సంఘీభావం తెలిపారు. నష్టాలు వస్తున్నాయని..పరిశ్రమలను ప్రధాని మోదీ ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నష్టాల్లో ఉందని..దానిని అమ్మకానికి పెడితే తాను కొనిపిస్తానని ఎద్దేవా చేశారు. సాగు చట్టాలను ఎప్పటికైనా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

శివాజీ

ఆంధ్రుల రాజధానిగా అమరావతి కొనసాగుతుందని అందులో ఎలాంటి సందేహం లేదని సినీ నటుడు శివాజీ అన్నారు. మందడం దీక్షా శిబిరంలో అమరావతి రైతుల ఉద్యమనికి ఆయన సంఘీభావం తెలిపారు. నష్టాలు వస్తున్నాయని..పరిశ్రమలను ప్రధాని మోదీ ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నష్టాల్లో ఉందని..దానిని అమ్మకానికి పెడితే తాను కొనిపిస్తానని ఎద్దేవా చేశారు. సాగు చట్టాలను ఎప్పటికైనా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

శివాజీ

ఇదీచదవండి

'ఎవరెన్ని కుట్రలు చేసినా భయపడేది లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.