ETV Bharat / state

కరోనా ఆంక్షలు నడుమ.. గుంటూరులో రంజాన్ వేడుకలు - today Ramadan celebrations at guntur district

రంజాన్​ పర్వదినం సందర్భంగా పరిమిత సంఖ్యలో ముస్లింలు మసీదులో ప్రార్థనలు చేశారు. గుంటూరు జిల్లాలో కరోనా ఆంక్షలు కారణంగా..అధిక సంఖ్యలో ముస్లింలు కుటుంబ సభ్యులతో కలసి ఇళ్లల్లోనే నమాజ్ ప్రార్థనలు నిర్వహించారు.

కరోనా ఆంక్షలు నడుమ రంజాన్ ప్రార్థనలు
కరోనా ఆంక్షలు నడుమ రంజాన్ ప్రార్థనలు
author img

By

Published : May 14, 2021, 3:09 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా ఆంక్షల మధ్యే ముస్లింలు రంజాన్ పండుగను నిర్వహించుకున్నారు. పరిమిత సంఖ్యలో ముస్లింలు మసీదులో ప్రార్థనలు చేశారు. మంగళగిరిలో నెలరోజుల ఉపవాస దీక్ష పాటించి.. రంజాన్‌ పండుగను నిరాడంబరంగా జరుపుకొన్నారు. ఆయా మసీదుల్లో కొవిడ్ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే ముస్లింలు నమాజ్ లో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో ముస్లింలు కుటుంబ సభ్యులతో కలసి ఇళ్లల్లోనే పండుగను జరుపుకొన్నారు.

గుంటూరు జిల్లాలో కరోనా ఆంక్షల మధ్యే ముస్లింలు రంజాన్ పండుగను నిర్వహించుకున్నారు. పరిమిత సంఖ్యలో ముస్లింలు మసీదులో ప్రార్థనలు చేశారు. మంగళగిరిలో నెలరోజుల ఉపవాస దీక్ష పాటించి.. రంజాన్‌ పండుగను నిరాడంబరంగా జరుపుకొన్నారు. ఆయా మసీదుల్లో కొవిడ్ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే ముస్లింలు నమాజ్ లో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో ముస్లింలు కుటుంబ సభ్యులతో కలసి ఇళ్లల్లోనే పండుగను జరుపుకొన్నారు.

ఇవీ చూడండి…: గోడు వింటారు.. పడక లేదంటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.