ETV Bharat / state

'డ్రోన్ ద్వారా పరిశీలించడం కొత్తేం కాదు'

author img

By

Published : Feb 22, 2020, 11:21 PM IST

మందడంలో డ్రోన్ ఘటనపై గుంటూరు గ్రామీణ ఎస్పీ స్పందించారు. డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వాటిలో అభ్యంతరకరమైన దృశ్యాలు లేవని తెలిపారు.

GUNTUR RURAL SP SURYARAO
మందడం ఘటనపై స్పందించిన గుంటూరు గ్రామీణ ఎస్పీ
మందడం ఘటనపై స్పందించిన గుంటూరు గ్రామీణ ఎస్పీ

గుంటూరు జిల్లా మందడం డ్రోన్ ఘటనపై గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు స్పందించారు. శాంతిభద్రతల పరంగా కీలక ప్రాంతమైన మందడంను డ్రోన్ ద్వారా పరిశీలించడం కొత్తేమి కాదని గుర్తు చేశారు. డ్రోన్ ద్వారా తీసిన దృశ్యాలలో అభ్యంతరకర దృశ్యాలు లేవని ఆయన తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులపై దాడి చేశారని, ఇందుకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీచదవండి.

కాపురానికి పంపడం లేదని కారుతో తొక్కించాడు..!

మందడం ఘటనపై స్పందించిన గుంటూరు గ్రామీణ ఎస్పీ

గుంటూరు జిల్లా మందడం డ్రోన్ ఘటనపై గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు స్పందించారు. శాంతిభద్రతల పరంగా కీలక ప్రాంతమైన మందడంను డ్రోన్ ద్వారా పరిశీలించడం కొత్తేమి కాదని గుర్తు చేశారు. డ్రోన్ ద్వారా తీసిన దృశ్యాలలో అభ్యంతరకర దృశ్యాలు లేవని ఆయన తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులపై దాడి చేశారని, ఇందుకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీచదవండి.

కాపురానికి పంపడం లేదని కారుతో తొక్కించాడు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.