ETV Bharat / state

'రాయలసీమకు నష్టం చేసేలా సీఎం జగన్ ఆలోచనలు' - జగన్ కాలవ శ్రీనివాస్ మండిపాటు

సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళికల్లో రాయలసీమకు నష్టం చేసేలా... సీఎం జగన్ ఆలోచిస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత.. బనకచర్ల నుంచి నీటి తరలింపుపై ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు.

జగన్​పై కాలవ ఫైర్
జగన్​పై కాలవ ఫైర్
author img

By

Published : Feb 4, 2020, 6:25 PM IST

ముఖ్యమంత్రి జగన్​పై కాల్వ విమర్శలు

రాయలసీమకు నష్టం చేసేలా సీఎం జగన్ ఆలోచిస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ వెళ్లి వచ్చాక బొల్లాపల్లి, బనకచర్ల నుంచి నీటి తరలింపును జగన్​ ఎందుకు వద్దనుకున్నారో.. సమాధానం చెప్పాలన్నారు. ఏపీ భూభాగంలోనే గోదావరి నీరు తీసుకెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి జగన్​పై కాల్వ విమర్శలు

రాయలసీమకు నష్టం చేసేలా సీఎం జగన్ ఆలోచిస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ వెళ్లి వచ్చాక బొల్లాపల్లి, బనకచర్ల నుంచి నీటి తరలింపును జగన్​ ఎందుకు వద్దనుకున్నారో.. సమాధానం చెప్పాలన్నారు. ఏపీ భూభాగంలోనే గోదావరి నీరు తీసుకెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి:

వైద్య, ఆరోగ్యశాఖలో మే నాటికి సిబ్బంది నియమాకం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.