ETV Bharat / state

' జగన్ అసెంబ్లీ కంటే న్యాయస్థానానికే ఎక్కువ వెళ్లారు' - ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్

గడిచిన ఐదేళ్లలో ప్రతిపక్షనేత జగన్ అసెంబ్లీ కంటే న్యాయస్థానానికే ఎక్కువ వెళ్లారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా... మంగళగిరి మండలం ఎర్రబాలెంలో లోకేష్ పర్యటించారు. ప్రజల సంక్షేమం కోసం తమ పార్టీ అధినేత చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు మాటలు నమ్మవద్దని హితవు పలికారు.

ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
author img

By

Published : Mar 31, 2019, 8:55 AM IST

ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
గడిచిన ఐదేళ్లలో ప్రతిపక్షనేత జగన్ అసెంబ్లీ కంటే న్యాయస్థానానికే ఎక్కువ వెళ్లారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా... మంగళగిరి మండలం ఎర్రబాలెంలో లోకేష్ పర్యటించారు. ఐదేళ్లలో ఒక్క ఐటీ కంపెనీ అయినా వచ్చిందా అని వైకాపా నేతలు అడుగుతున్నారని... వారు వచ్చి ఈ ప్రాంతంలో చూస్తే తెలుస్తోందని సమాధానమిచ్చారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుల మాటలను నమ్మవద్దని హితవు పలికారు.

ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
గడిచిన ఐదేళ్లలో ప్రతిపక్షనేత జగన్ అసెంబ్లీ కంటే న్యాయస్థానానికే ఎక్కువ వెళ్లారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా... మంగళగిరి మండలం ఎర్రబాలెంలో లోకేష్ పర్యటించారు. ఐదేళ్లలో ఒక్క ఐటీ కంపెనీ అయినా వచ్చిందా అని వైకాపా నేతలు అడుగుతున్నారని... వారు వచ్చి ఈ ప్రాంతంలో చూస్తే తెలుస్తోందని సమాధానమిచ్చారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుల మాటలను నమ్మవద్దని హితవు పలికారు.
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231


Body:ap_rjy_33_30_annavaram_viralam_p v raju_av_c4 తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పధకానికి ఓ భక్తుడు రూ. 6 లక్షలు విరాళం అందించారు. కృష్ణా జిల్లా కైకలూరు కు చెందిన బాలిన సత్యనారాయణ అనే భక్తుడు బాలిన మాణిక్యాలరావు, బాలిన వెంకటేశ్వరమ్మ ల పేర్ల మీద చెరో రూ. 3 లక్షలు చొప్పున మొత్తం రూ. 6 లక్షలు విరాళం దేవస్థానం అధికారులకు అందించారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.