ETV Bharat / state

గ్రామ సచివాలయాలతో పాలన సులభమైంది: ఎంపీ చింతా అనురాధ - తూర్పుగోదావరిలో గ్రామసచివాలయాల ప్రారంభం

గ్రామ సచివాలయాలతో ప్రజలకు మేలు జరుగుతోందని వైకాపా ఎంపీ చింతా అనురాధ అన్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు.

village secretariat building inauguration by mp
గ్రామ సచివాలయాలతో పాలన సులభం
author img

By

Published : Oct 2, 2020, 2:22 PM IST

గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభమైన పద్ధతిలో అందుతున్నాయని అమలాపురం వైకాపా ఎంపీ చింతా అనురాధ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని నరేంద్రపురంలో నూతన గ్రామ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతో కలిసి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. అనంతరం అయినవిల్లి మండలాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభమైన పద్ధతిలో అందుతున్నాయని అమలాపురం వైకాపా ఎంపీ చింతా అనురాధ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని నరేంద్రపురంలో నూతన గ్రామ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతో కలిసి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. అనంతరం అయినవిల్లి మండలాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: గాంధీ మహాత్మునికి ఘన నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.