ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మండపేట విభాగం తరఫున.. వైద్యులు లక్షా 50 వేల రూపాయల మొత్తాన్ని.. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు. ఈ చెక్కును ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్కు అందజేశారు. కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు తమవంతు సహాయం చేసినట్లు సంస్థ అధ్యక్షులు డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు.
ఇవీ చదవండి: