ETV Bharat / state

కట్టుకున్నవాడే కాల యముడయ్యాడు

author img

By

Published : Nov 27, 2019, 1:19 PM IST

కట్టుకున్నవాడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయిందో అభాగ్యురాలు. అనుమానంతో తన భార్యను కర్రతో మోది హతమార్చాడు ఆ భర్త. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగింది.

husband kills wife in rama challapalli
కట్టుకున్నవాడే కాళ యముడయ్యాడు
కట్టుకున్నవాడే కాల యముడయ్యాడు

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం రామా చల్లపల్లిలో దారుణం జరిగింది. అనుమానంతో ఓ భర్త తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. గ్రామానికి చెందిన సాంబశివకు కొన్నేళ్ల క్రితం పుణ్యవతి అనే మహిళతో పెళ్లయింది. వివాహం అయిన కొన్ని నెలలకే ఆమె మృతి చెందింది. అనంతరం ఆమె చెల్లెలు రమణను సాంబశివ వివాహం చేసుకున్నాడు. గత కొద్ది రోజులుగా తన భార్యపై అనుమానం పెంచుకున్న సాంబశివ రోజూ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే గత రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం మేడపై పడుకున్న రమణను కర్రతో కొట్టి.. అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్నపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కట్టుకున్నవాడే కాల యముడయ్యాడు

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం రామా చల్లపల్లిలో దారుణం జరిగింది. అనుమానంతో ఓ భర్త తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. గ్రామానికి చెందిన సాంబశివకు కొన్నేళ్ల క్రితం పుణ్యవతి అనే మహిళతో పెళ్లయింది. వివాహం అయిన కొన్ని నెలలకే ఆమె మృతి చెందింది. అనంతరం ఆమె చెల్లెలు రమణను సాంబశివ వివాహం చేసుకున్నాడు. గత కొద్ది రోజులుగా తన భార్యపై అనుమానం పెంచుకున్న సాంబశివ రోజూ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే గత రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం మేడపై పడుకున్న రమణను కర్రతో కొట్టి.. అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్నపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లాలో పదేళ్ల బాలికపై అత్యాచారం

Intro:చిత్తూరు జిల్లా మదనపల్లెలో వివాహిత హత్య


Body:భర్తపై అనుమానం


Conclusion:కట్టుకున్న భర్త భార్యను హతమార్చిన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం రామా చల్లపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది భార్యాభర్త లైనా సాంబశివ రమణమ్మ లు రామా చార్ల పల్లెలో నివాసముంటున్నారు సాంబశివ కు ఇదివరకే వివాహమైంది పెద్ద భార్య పుణ్యవతి పుణ్యవతి అనారోగ్యంతో మరణించడంతో ఆమె చెల్లెలు రమణ 17 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు కొద్దిరోజుల పాటు సవ్యంగా జరిగిన వీరి దాంపత్య జీవితంలో భర్తకు భార్యపై అనుమానం పెరిగింది తరుచు ఇద్దరు గొడవ పడేవారు ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కూడా గొడవ పడ్డారు రమణమ్మ కొడుకు విషయం తెలుసుకొని మందలించా డు రమణమ్మ తెల్లారేసరికి శవమై కనిపించింది సాంబశివ రమణమ్మ ను కర్రతో కొట్టి ఇ చంపినట్లు ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది రూరల్ పోలీస్ లు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు

బై టు గిరి మృతురాలి కొడుకు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.