ETV Bharat / state

'డబ్బు దొరికిన ప్రతి నియోజకవర్గంలో ఉపఎన్నిక జరపాలి' - rama krishna

ఎన్నికల్లో ప్రధాన పార్టీలు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. భీమవరంలో పవన్​ను ఓడించడానికి ఒక్కో ఓటుకు 3 వేలు పంపిణీ చేశారని విమర్శించారు.

సీపీఐ నేత రామకృష్ణ
author img

By

Published : Apr 23, 2019, 12:26 PM IST

Updated : Apr 23, 2019, 5:42 PM IST

రాష్ట్రంలో చాలా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి విపరీతంగా ఉందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఈ నెల 25 న అన్ని కలెక్టరేట్​లలో ఈ సమస్యపై మెమోరాండం ఇస్తామని తెలిపారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీలు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారని ఆరోపించారు. భీమవరంలో పవన్​ను ఓడించడానికి ఒక్కో ఓటుకు 3 వేలు పంపిణీ చేశారని విమర్శించారు. డబ్బున్న వారే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి వచ్చిందన్నారు.

ముఖ్యమంత్రి రివ్యూ చేయకూదని ఈసీ మాట్లాడుతోందని... డబ్బు పంపిణీ జరిగిన విషయం ఈసీకి కనపడట్లేదా అని రామకృష్ణ మండిపడ్డారు. జగన్​కు తెలంగాణ సీఎం ఆరు వందల కోట్లిచ్చారన్నారు. డబ్బు దొరికిన ప్రతి నియోజకవర్గంలో ఉపఎన్నిక జరపాలని కోరారు. ఉపఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

రాష్ట్రంలో చాలా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి విపరీతంగా ఉందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఈ నెల 25 న అన్ని కలెక్టరేట్​లలో ఈ సమస్యపై మెమోరాండం ఇస్తామని తెలిపారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీలు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారని ఆరోపించారు. భీమవరంలో పవన్​ను ఓడించడానికి ఒక్కో ఓటుకు 3 వేలు పంపిణీ చేశారని విమర్శించారు. డబ్బున్న వారే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి వచ్చిందన్నారు.

ముఖ్యమంత్రి రివ్యూ చేయకూదని ఈసీ మాట్లాడుతోందని... డబ్బు పంపిణీ జరిగిన విషయం ఈసీకి కనపడట్లేదా అని రామకృష్ణ మండిపడ్డారు. జగన్​కు తెలంగాణ సీఎం ఆరు వందల కోట్లిచ్చారన్నారు. డబ్బు దొరికిన ప్రతి నియోజకవర్గంలో ఉపఎన్నిక జరపాలని కోరారు. ఉపఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

సీపీఐ నేత రామకృష్ణ

ఇదీ చదవండి

'కేరాఫ్ కంచరపాలెం' చిత్రానికి క్రిటిక్స్ అవార్డు

Ahmedabad (Gujarat), Apr 23 (ANI): Prime Minister Narendra Modi, who is in Ahmedabad to cast his vote for Lok Sabha elections, met his mother Heeraben Modi to get her blessings. Voting for third phase of Lok Sabha polls is underway for 116 Parliamentary seats across 15 states and union territories.
Last Updated : Apr 23, 2019, 5:42 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.