RTC bus overturns: అనంతపురం జిల్లా సింగనమల మండలం శోధన పల్లి గ్రామ సమీపంలోని మలుపు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి : Pigeons Betting: పావురాలను తీసుకొచ్చారు.. గాల్లో ఎగురవేశారు.. ఎందుకు ?
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!