ETV Bharat / state

చిరుత సంచారం.. గ్రామస్థుల భయం - చిరుతపులి సంచారంతో పామిడి ప్రజల భయాందోళనలు

అనంతపురం జిల్లా పామిడి మండలంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. పంట పొలాల్లో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రైతులు, గొర్రెల కాపరులు పొలాలకు ఒంటరిగా వెళ్లకూడదని.. అటవీ అధికారులు సూచించారు.

people of pamidi mandal get afraid of cheetah wandering in the farm fields
చిరుత సంచారం.. గ్రామస్తుల భయం
author img

By

Published : Jul 16, 2021, 6:00 PM IST

అనంతపురం జిల్లా పామిడి మండలం కండ్లపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో.. చిరుతల సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకుని.. పంటపొలాల్లో చిరుత పులి కాలి అడుగులను గుర్తించారు. రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు, గొర్రెల కాపరులు.. ఒంటరిగా పొలాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిరుత పులి కనబడితే తమకు సమాచారం అందించాలని అధికారులు గ్రామస్థులకు తెలిపారు.

ఇదీ చదవండి:

అనంతపురం జిల్లా పామిడి మండలం కండ్లపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో.. చిరుతల సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకుని.. పంటపొలాల్లో చిరుత పులి కాలి అడుగులను గుర్తించారు. రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు, గొర్రెల కాపరులు.. ఒంటరిగా పొలాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిరుత పులి కనబడితే తమకు సమాచారం అందించాలని అధికారులు గ్రామస్థులకు తెలిపారు.

ఇదీ చదవండి:

ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి చేదు అనుభవం.. ధాన్యం సొమ్ము కోసం నిలదీసిన రైతులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.