ETV Bharat / state

టాటా ఏస్ ఢీకొని నాలుగేళ్లు బాలుడు మృతి - చౌటిపల్లి రోడ్డు ప్రమాదం వార్తలు

అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని చౌటిపల్లి వార్డు వద్ద రోడ్డు ప్రమాదం జిరిగింది. చింతపండు లోడ్​తో వెళ్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

four years old boy death in road accident in choutipally at ananthapur district
టాటా ఏస్ ఢీకొని నాగుగేళ్లు బాలుడు మృతి
author img

By

Published : May 27, 2020, 2:33 PM IST

అనంతపురం జిల్లా చౌటిపల్లి వద్ద... రమేష్ అనే వ్యక్తి తన నాలుగేళ్ల కుమారుడు దీక్షిత్​తో కలిసి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నాడు. చింతపండు లోడ్​తో అటుగా వస్తున్న టాటా ఏస్ వాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో దీక్షిత్ మృతి చెందగా తండ్రి రమేష్​కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి... రమేష్​ను ఆసుపత్రికి తరలించారు. బాలుడి మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి:

అనంతపురం జిల్లా చౌటిపల్లి వద్ద... రమేష్ అనే వ్యక్తి తన నాలుగేళ్ల కుమారుడు దీక్షిత్​తో కలిసి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నాడు. చింతపండు లోడ్​తో అటుగా వస్తున్న టాటా ఏస్ వాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో దీక్షిత్ మృతి చెందగా తండ్రి రమేష్​కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి... రమేష్​ను ఆసుపత్రికి తరలించారు. బాలుడి మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి:

ఆట సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.