ETV Bharat / state

నీటి సమస్య పరిష్కరించండి.. లేకుంటే ఆందోళనలు - cpi-dharna-on-water-problem

అనంతపురం జిల్లా ఉరవకొండలో తాగునీరు రావటంలేదు. అధికారులు నీటి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలు చేస్తామని సీపీఐ నాయకులు తెలిపారు.

నీటి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవు
author img

By

Published : Apr 19, 2019, 6:04 PM IST

Updated : Apr 20, 2019, 7:14 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండలో త్రాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారని సీపీఐ నాయకులన్నారు. దాదాపు ఎనిమిది రోజులుగా నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పట్టణంలో తాగునీటి సమస్య ఉన్నా.. పాత పైపులైన్ల ద్వారానే నీటి సరఫరా జరుగుతుంది అని వారు తెలిపారు. ఒక పక్క హంద్రీనీవా ద్వారా మరోపక్క హోస్పేట్ డ్యాం నుండి నీరు వస్తున్నా... వాటిని వినియోగించడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటిని నిల్వ చేసి... ఉపయోగించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. అధికారులు వెంటనే నీటి సమస్యను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.

ఇవీ చదవండి

నీటి సమస్య పరిష్కరించండి.. లేకుంటే ఆందోళనలు

వివాహిత అనుమానాస్పద మృతి.. భర్తపై పోలీసుల అనుమానం

అనంతపురం జిల్లా ఉరవకొండలో త్రాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారని సీపీఐ నాయకులన్నారు. దాదాపు ఎనిమిది రోజులుగా నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పట్టణంలో తాగునీటి సమస్య ఉన్నా.. పాత పైపులైన్ల ద్వారానే నీటి సరఫరా జరుగుతుంది అని వారు తెలిపారు. ఒక పక్క హంద్రీనీవా ద్వారా మరోపక్క హోస్పేట్ డ్యాం నుండి నీరు వస్తున్నా... వాటిని వినియోగించడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటిని నిల్వ చేసి... ఉపయోగించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. అధికారులు వెంటనే నీటి సమస్యను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.

ఇవీ చదవండి

నీటి సమస్య పరిష్కరించండి.. లేకుంటే ఆందోళనలు

వివాహిత అనుమానాస్పద మృతి.. భర్తపై పోలీసుల అనుమానం

Intro:ap_rjy_37_19_good_friday_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్


Body:భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు గుడ్ ఫ్రైడే


Conclusion:కేంద్రపాలిత యానంలో అతి పురాతనమైన రోమన్ క్యాథలిక్ చర్చి లో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఏసుక్రీస్తు సిలువ వేసిన రోజున పురస్కరించుకొని క్రైస్తవులంతా శివుని చేతబట్టి పురవీధుల్లో క్రీస్తు గీతాలను ఆలపిస్తూ సిలువ వేయబడిన సంఘటనలను వివరిస్తూ ముందుకు సాగారు జిల్లా నలుమూలల నుండి వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఏసుప్రభు పై తమకున్న విశ్వాసాన్ని చాటారు
Last Updated : Apr 20, 2019, 7:14 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.